Thursday, December 26, 2019

జామియా యూనివర్సిటీ లో CAA కి వ్యతిరేఖంగా జరిగిన గొడవ లో ,పోలీస్ లని బెదిరించే ఇద్దరు అమ్మాయిల ఫోటో చాల ఫేమస్ అయింది . దాని వెనక ఉన్న కథ ఇండియా టుడే బయట పెట్టింది . చదవండి ..

జామియా యూనివర్సిటీ లో CAA కి వ్యతిరేఖంగా జరిగిన గొడవ లో ,పోలీస్ లని బెదిరించే ఇద్దరు అమ్మాయిల ఈ ఫోటో చాల ఫేమస్ అయింది . దాని వెనక ఉన్న కథ ఇండియా టుడే బయట పెట్టింది .  చదవండి ..



అమ్మాయిల పేర్లు : లాడీద సఖాలూన్ , అయేషా రేనా .

Ladeeda Sakhaloon and Aysha Renna N 






ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇస్తున్నాను . 


లాడీదా సఖాలూన్ చదివేది బాచిలర్స్ అఫ్ అరబిక్  మొదటి సంవత్సరం , జామియా యూనివర్సిటీ లో .  సొంత రాష్ట్రం కేరళ 

ఆల్రెడీ తన ఒరిజినల్ ఫేస్బుక్ ప్రొఫైల్ ని డిలీట్ చేసేసింది, కొత్థ ఫేస్బుక్ ప్రొఫైల్  create చేసుకుంది  దాని ప్రకారం , కేరళ లో  ఎకనామిక్స్ లో మూడు సంవత్సరాల డిగ్రీ చేసి , మళ్ళీ అరబిక్ లో డిగ్రీ చేస్తుంది .  

లడీదా తండ్రి సేల్స్ మాన్ .  తల్లి మదర్సా టీచర్ .   

లడీదా కేరళ లో "స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజషన్" ( SIO  )లో చాలా ఆక్టివ్ మారియు ఆ సంస్థ తరపున వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది .  తన భర్త కూడా ఆ సంస్థ లో సభ్యుడు , ఆక్టివ్ కూడా . 

Back in 2017, she had presented a paper in a public discourse in Ponnani, Malappuram, organised by SIO.
The subject of the paper was "Conversion: Religion in controversies and limits of liberal discourses". The speeches in Malayalam are available on YouTube.
పై ఇంగ్లీష్ కి , నేను తెలుగు అనువాదం చేయలేకపోయాను , ఎవరైనా హెల్ప్ చేయండి . 

తన పాత ఫేస్బుక్ అకౌంట్ 


తన పాత ఫేస్బుక్ అకౌంట్ పోస్ట్లన్ని కూడా చాలా రాడికల్ గా ఉన్నాయి , హింస 
ప్రేరేపించేలా . 


పై దానికి అర్ధం చెప్పండి , నాకు అర్ధం కాలేదు సరిగ్గా .  కొంచెం అర్ధం అవుతుంది .  ఎదో దేవుని పేరుమీద , స్తుతిస్తూ చెప్తుంది , అదే మా నినాదం అని చెప్తుంది . 

CAA కి వ్యతిరేఖంగా జరిగినా protest లో , అల్లాహు అక్బర్ అనే నినాదం వద్దని ఎవరో లౌకిక వాదులు చెప్పినందుకు , తాను రాసిన పోస్ట్. 

" నేను అదే చెప్తాను అని, అంతే కాదు , మీ సెక్యులర్ / లౌకిక  నినాదాలు మాకు వద్దు , అవి మేము ఎప్పుడో వదిలేశాం , మాకు మేము అల్లాహ్ కి సమర్పించుకున్నాం .  మేము అవే నినాదాలు చేస్తాం . ఇంకా గట్టిగా చేస్తాం . అవే మా ఆత్మ . మా జీవితాలని నిర్దేశించేది కూడా అదే .  మీకు మీ లౌకిక వాదాన్ని నిరూపించుకోవడానికి చాలా తొందరగా ఉంది, కానీ మాకు కాదు , అవసరం లేదు .  మాకు లౌకిక వాదం అక్కర్లేదు .  
ఆ లాంగ్వేజ్ ఎలా ఉందంటే .. మీ లౌకిక వాదాన్ని మీరు మీ ముడ్డి లో పెట్టుకోండి మాకు అవసరం లేదు , మాకు మా అల్లాహ్ ( ఇస్లాం ) ఉన్నారు / ఉంది .  మా పూర్వికులు ఎప్పుడో ఇవన్నీ నిర్వచించారు ( మేము ఎలా ఉండాలో ). మీరు ఇప్పుడు వఛ్చి మాకు తండ్రులు తాతలు అవ్వొద్దు , చెప్పొద్దూ .  
************** కొంత అర్ధం కాలేదు ************************** ఎవరైనా translate చేస్తే నేను update చేస్తాను ******************************. 

చాలా రాడికల్ పోస్ట్ ఇది . 

ఇండియాటుడే జర్నలిస్ట్ లు ఈ రాడికల్ పోస్ట్ లు గురించి అడిగితే ముందు సమర్ధించుకోవటానికి ప్రయత్నించి , తరువాత కాల్ కట్ చేసేసింది . 
ఇంకొక పోస్ట్ .. రాళ్లు విసురుతూ ఉన్న ఫోటో , గన్ పట్టుకున్న ఫోటో . పెట్టి 
బురఖా యొక్క శక్తి ని తక్కువ అంచనా వేయకండి అని రాసిన పోస్ట్ . 

ఇంకా మీకు ఆవిడ పోస్ట్ లు, ఫోటో లు చూడాలంటే .. 

ఇప్పుడు ఇంకొక అమ్మాయి అయేషా రీనా 
తాను కూడా కేరళ లో మలప్పురం జిల్లా నుండి వచ్చింది . తను కూడా ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేసింది .  భర్త జర్నలిస్ట్ . 

ఆవిడ భర్త ఫేస్బుక్ అకౌంట్ , అందులో కనిపించే ఫోటో బాబ్రీ మసీదు . 

ఆఫ్జల్ గురు , యాకుబ్ మీనన్ ల మీద విపరీతమైన అభిమానం , ఉరి తీసినప్పుడు , మేము ఈ ఫాసిస్ట్ దేశం లో helpless గా ఉన్నాం అని బాధపడ్డారు . 

మోడీ అంటే విపరీతమైన ద్వేషం . 


ఈ అమ్మాయిలు పోలీస్ లు బెదిరించిన ఫోటో పట్టుకుని, మన తెలుగు కమ్యూనిస్ట్ లు పండగ చేసేసుకున్నారు . వీళ్ళకి ఎందుకు హిందూ మతం అంటే అంత ద్వేషమో అర్ధం కావడం లేదు .  
ఒవైసి బ్రదర్స్ , హైదరాబాద్ నడిబొడ్డున , తస్లిమా నస్రీన్ ని జుట్టు పట్టుకుని కొట్టినప్పుడు వీళ్ళు ఏ కన్నం లో దాక్కున్నారో ?? , ఇది కేవలం మచ్ఛుక ఇలాంటి రాజకీయాలు , వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు . మతం అంటే హిందూ మతం ఒక్కటేనా ? FB లో , వీళ్ళ పోస్ట్ లు చూస్తుంటే ఎదో ఇండియా లో , విప్లవం వచ్చ్చేస్తుంది అన్నట్టు . 
అస్సామ్ లో ఉన్న బంగ్లా హిందువులు తో ,  అస్సామ్ వాసులకి ఉన్న గొడవ, ఇప్పుడు దేశమంతా హిందూ ముస్లిం గొడవలా అయిపొయింది .  ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కడు సరిఅయిన సమాధానం చెప్పరు . 
పాకిస్తాన్ , బాంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ నుండి వచ్ఛే మైనారిటీస్ కి , ఆశ్రయం ఇవ్వడం లో తప్పేముంది . 
విమర్శించాలంటే ఎన్ ఆర్ సి లో 1971 కట్ ఆఫ్ ఇయర్ దేశమంతా ఉండకూడదు అని విమర్శించాలి. 1971 కేవలం అస్సామ్ కి మాత్రమే వర్తింపచేయాలి . మిగతా రాష్ట్రాలకి 1971 అనేది చాల పెద్ద సమస్య . 
నిజం చెప్పాలంటే , ఎప్పుడైతే వీళ్ళు హిందూ మతాన్ని ద్వేషించడం మొదలు పెట్టారో , అప్పుడే వాళ్ళ పతనం మొదలైంది . ఎప్పుడైతే  , పేద ప్రజల్ని వదిలేసి, మధ్య తరగతి కి మధ్య వేలు చుపించారో అప్పుడే జనం వీళ్ళని పట్టించుకోవడం మానేశారు . 


Thursday, September 7, 2017

కాశ్మీర్ హింస లో పాకిస్తాన్ పాత్ర ఏమి లేదు అని వాదించే ఈ జాతీయ అంతర్జాతీయ లెఫ్టిస్ట్ లు ఈ ఎడిటోరియల్ చదవాల్సిందే



1990 వరకు అతి ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ఒక్కసారిగా ఉగ్ర దాడులతో వణికిపోయింది .
లక్షల హిందువులు వ్యాలీ ని వదిలి పోయేలా చేశారు ఉగ్రవాదులు .  ఇదిగో డాన్ న్యూస్ లో వఛ్చిన ఈ న్యూస్ చూడండి .  ఎవరన్నా దీని మీద మాట్లాడితే , వాళ్ళకేమి రాదన్నట్టు , మేము లక్షల కొద్దీ పుస్తకాలు చదివేశామని, ఇందులో మనడే తప్పని వాదించే జనాల కళ్ళు కొద్దిగానైనా తెరుచుకుంటే అదే సంతోషం.









Wednesday, April 5, 2017

చైనా గ్లోబల్ టైమ్స్ ప్రకారం అరుణాచల ప్రదేశ్ చైనా లో దక్షిణ టిబిట్ , వాళ్ళ ఎడిటోరియల్ చదవండి , చైనా తో యుద్ధం వస్తే ఇండియా ఈక , సరిహద్దు ప్రాంతాల్లో కల్లోలం రేపగలం అంటూ ఈ బెదిరింపులు చదవండి

చైనా గ్లోబల్ టైమ్స్ ప్రకారం   అరుణాచల ప్రదేశ్  చైనా లో దక్షిణ టిబిట్ , వాళ్ళ ఎడిటోరియల్ చదవండి

http://www.globaltimes.cn/content/1041035.shtml




అంతే కాదు,   మసూద్ ని సపోర్ట్ చేసినందుకు  ఇండియా upset అయింది అని  తెలుసు , కానీ దానికి బదులు తీర్చుకోవడానికి ఇది పద్ధతి కాదు అని మనకి సుద్దులు చెప్తుంది .
NSG లో ఎంట్రీ కి ఇంకా బాగా కృషి చేయాలంటా .

వీటో పవర్ ని అడ్డం పెట్టుకుని , ఇండియా అభ్యంతరాలని తోసి  వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం , ఉల్ఫా తీవ్రవాదులు కి ఆశ్రయం ఇవ్వడం ,  మసూద్ మీద చర్యలని అడ్డుకోవడం ,  NSG లో ఎంట్రీ కి ఇండియా ని అడ్డుకోవడం . ఇంకా ఎన్నెన్నో..

ఈసారి ఏ ఎర్రన్న అయినా చైనా కి అనుకూలంగా మాట్లాడితే , చెప్పులతో కొట్టండి .






Tuesday, March 28, 2017

చైనా కి వ్యతిరేఖంగా మాట్లాడొద్దు , దలైలామా కి ఉల్ఫా హెచ్చరిక .

చైనా కి వ్యతిరేఖంగా మాట్లాడొద్దు ,  దలైలామా కి ఉల్ఫా  హెచ్చరిక 








అంతే కాదు ఉల్ఫా నాయకుడు చైనా లోనే ఉన్నట్టు ఇండియా చెప్తుంది , చైనా ఒప్పుకోవడం లేదనుకోండి . కొన్ని ఉల్ఫా టెర్రరిస్ట్ క్యాంపు లు చైనా లో నడుస్తున్నట్టు ఇండియా అనుమానిస్తుంది . 

దలైలామా అరుణాచల్ప్రదేశ్ వెళ్లడం పై మన బ్లాగ్ లో ఒక వ్యక్తి ఏకంగా అమెరికా మీదే నెపం నెట్టేశాడు,   దలై లామా ఆరుణాచలప్రదేస్ సందర్శించడం పై  , చూస్తుంటే చైనా అభిమానులు విపరీతమైన అసహనం తో రగిలిపోతున్నారు. 










Wednesday, March 22, 2017

కేవలం దేవుడు లేదు అన్నందుకు వెంటాడి వెంటాడి చంపేస్తారా ?? ప్రజాస్వామ్యవాదులు , టీవీలలో గొంతేత్త్తి అరిచే నేతలు ఎక్కడ

దేవుడు ఉనికి గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా ?

మనిషి తన జ్ఞానాన్ని , తనని తానూ అభివృద్ధి చెందడానికి కారణం ఒకే ఒకటి అదే "ప్రశ్నించడం" .

ప్రశ్నించడం ద్వారానే మనిషి ఎన్నో నేర్చుకుంటాడు , పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు వివిధ సందర్భాలలో మనిషి ప్రశ్నిస్తూనే ఉంటాడు .

క్లాస్ లో టీచర్ ప్రశ్నించమని విద్యార్థులని ప్రోత్సహిస్తారు . ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ప్రతిపక్షాలు , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ?


ఈ రోజు ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని ఉనికి ని ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి ని అత్యంత దారుణంగా నరికి చంపేశారు .  కానీ దీని గురించి ప్రశ్నించే నాధుడే లేదు . బహుశా అటువంటి గతే మాకు పడుతుందేమో అన్న భయం అయి ఉండొచ్చూ .  ఫేస్బుక్ లో  వీర ప్రజాస్వామ్యవాదులు , ప్రగతివాదులు అంటూ రొమ్ము విరిచి మాట్లాడే జనాలు కూడా  తెలియనట్టు నటిస్తూ తమ అలవాటైన ధోరణి లో బిజెపి ని విమర్శించుకుంటూ పోస్ట్ లు పెట్టుకుంటున్నారు .





ఒకసారి జాగ్రత్త్తగా ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్యవాదులు ని గమనించమని చెప్తున్నాను .
వాళ్ళ డొల్ల వాదనా , సెలెక్టివ్ గా ఒకే మతాన్ని టార్గెట్ చేయడం బాగా గమనించండి.
కనీసం ఒక్కరు కూడా దీనిని ఖండించకపోవడాన్ని బాగా గమనించండి .
అదే హిందూ మతం లో జరిగితే ఈ పాటికి జరిగే రచ్చ ఎలా ఉంటుందో మీకు తెలుసు .
 ప్రశ్నించే అవకాశం లేని  మతం మతమే కాదు ,  


Saturday, March 11, 2017

Times of India లో ఎంజే అక్బర్ వ్రాసిన వ్యాసం , అభివృద్ధి నినాదం మరియు ముస్లిం ల ఓట్లు

Times of India లో ఎంజే అక్బర్ వ్రాసిన వ్యాసం ,  అభివృద్ధి నినాదం మరియు ముస్లిం ల ఓట్లు  , మరి కొన్ని ఇతర అంశాలు. ఎంతసేపు కులం కులం అంటూ అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు హోరెత్తించాయి కానీ, ఒక సామాన్యుడు కి అభివృద్ధి ఎంత ముఖ్యమో , ఎంత అవసరమో చెప్పడం లో మోడీ సక్సెస్ అయ్యారు .

అది అర్ధం చేసుకోవడం లో సామాన్యుడు కూడా సక్సెస్ అయ్యాడు , అందుకే ముస్లిం లు మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు లో కూడా బీజేపీ గెలుపొందడమే నిదర్శనం.

http://timesofindia.indiatimes.com/home/sunday-times/all-that-matters/the-poor-have-embraced-modi-and-the-vote-merchants-still-dont-get-it/articleshow/57597948.cms

Tuesday, March 7, 2017

నక్క జిత్తుల చైనా , ఈనాడు వ్యాసం, ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా


ఆసియా లో సగం అస్థిరత కి కారణం చైనా నే.  అంతర్జాతీయ న్యాయస్థానాన్ని థీక్కరించి మరీ దక్షిణ చైనా సముద్రం లో పాగా వేయడానికి ప్రయత్నించడం .

 ఉత్తరకొరియా ని అడ్డం పెట్టుకుని దక్షిణకొరియా ని బెదిరించడం. 
ఉత్తరకొరియా నుంచి పొంచి ఉన్న ముప్పు  కి దక్షిణకొరియా తన భూభాగం లో అమెరికా సహాయం తో anti-missile defence system ని మోహారిస్తుంటే దానికి కూడా అడ్డు చెప్పడం. 
ఉత్తర కొరియా కి అతి పెద్ద సపోర్ట్ చైనా నే. ఉత్తర కొరియా ని అదుపులో పెట్టమని పశ్చిమ దేశాలు ఎన్ని సార్లు చెప్పడం ఏ మాత్త్రం ఖాతరు చేయడం లేదు . 

మన దేశ అభ్యంతారాలని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వివాదాస్పద కాశ్మీర్ భూభాగం నుండి cpec ని నిర్మించడం, ఇప్పుడేమో దలైలామా సందర్శన ని వివాదాస్పదం చేయడం.   ఇలా ప్రతీ విషయాన్ని నానా యాగీ చేయడం  దానికే చెల్లుతుంది . 






         ఈ వ్యాసానికి పోటీగా మన బ్లాగుల్లో చైనా ని పొగుడుతూ మరొక వ్యాసం రావడం  ఆశ్చర్యం కాదు ( ఏది ముందో తెలియదు ) . అయితే చైనా చేసే సహాయం గురించి కూడా పొగడటం వింతే . చైనా చేసేది సహాయం కాదు , ఆ వంక తో ఆయా దేశాల్లో పాగా వేస్తుంది . శ్రీలంక కి ఇలానే సహాయం చేసింది , ఆ వడ్డీలు కట్టలేక ఆ దేశం కొంత భూభాగాన్ని ధారాదత్తం చేసేసింది .  అంటే తన దేశం లో కంపెనీ ల ద్వారా ఆయా దేశాల్లో ప్రాజెక్ట్ లని కొనిపించి , ఆ డబ్బులు శ్రీలంక కి ఇప్పించి , మరలా ఆ డబ్బులు ని  తన అప్పు గా జమ చేసుకుంటుంది . 

ఈ క్రింద లింక్ చదవండి. 



ఇప్పుడు పాకిస్తాన్ లో జరిగేది అదే ,  cpec పేరుతో డబ్బులు అప్పు ఇచ్చింది , ఆ రోడ్ లు , రైల్ ట్రాక్ లు వేసేది చైనా నే ,  అందులో పని చేసేది కూడా చైనా కార్మికులే ( ఆ కాంట్రాక్టు లు చైనా వాళ్ళే  తీసుకున్నారు ), కంపెనీ లు పెట్టేది చైనా పెట్టుబడి దారులే , మరి ఇందులో పాకిస్తాన్ కి లాభం ఏముంది , ఏమి లేదు toll  collect చేసుకోవడం , రోడ్ ఇరువైపులా టీ దుకాణాలు పెట్టుకోవడం, అంతే . కానీ అప్పు మరియు దానికి వడ్డీ మాత్రం పాకిస్తాన్ చెల్లించాలి . 

ఇలా ఉంటాయి చైనా చేసే సహాయాలు .